Theenmaar24x7

Spread the love
 Posted on Apr 25, 2022
తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంక స్వామి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎస్వీయూ పాలక మండలి సభ్యులు మధు ఆధ్వర్యంలో పలువురు దళిత సంఘాల నేతలు వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి, శాలువాలు, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కాకాతో తమకున్న అనుబంధాన్ని వివేక్తో పంచుకున్నారు.
Tagged 

తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంక స్వామి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎస్వీయూ పాలక మండలి సభ్యులు మధు ఆధ్వర్యంలో పలువురు దళిత సంఘాల నేతలు వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి, శాలువాలు, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కాకాతో తమకున్న అనుబంధాన్ని వివేక్తో పంచుకున్నారు.
Tagged 

https://media-cldnry.s-nbcnews.com/image/upload/t_fit-760w,f_auto,q_auto:best/streams/2013/March/130326/1C6639340-google-logo.jpg

Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× WhatsApp Us
×